మన్యం న్యూస్, బూర్గంపాడు, నవంబర్ 4:
మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో స్కూల్ వ్యాన్ కిందపడి బాలుడు మృతి చెందిన సంఘటనశుక్రవారం చేసుకుంది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన పాశం వెంకటరామిరెడ్డి, రుషితల రెండో సంతానమైన షణ్ముఖ రెడ్డి (5) గ్రామంలోని శ్రీనివాస స్కూల్ లో చదువుతున్నాడు. స్కూల్ ముగించుకుని తిరిగి ఇదే స్కూలుకు చెందిన వ్యాను లో ఇంటికి ప్రయాణించి వ్యాను దిగి ఇంటికి వెళ్లే క్రమంలో డ్రైవర్ చూసుకోకుండా వ్యాన్ నడపడంతో ప్రమాదశాస్తు అదే బస్సు కిందపడి షణ్ముఖ రెడ్డి మృతి చెందాడు డ్రైవర్ నిర్లక్ష్యం తోటే ఈ ఘటన చోటు చేసుకుందని గ్రామస్తులు చెబుతున్నారు.
Post A Comment: