నష్టాల్లో ఉన్న తెలంగాణ ఆర్టీసీని లాభాల్లో బాటలో నడిపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ , జిల్లా రవాణా శాఖ మంత్రి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన కార్గో సర్వీసుల ఆలోచన ఫలించింది. తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన కార్గో సేవలతో సంస్థకు క్లిష్టపరిస్థితుల్లోనూ రోజుకు రూ.10 లక్షల ఆదాయం సమకూరుతున్నది.
Post A Comment: