గుండాల ఆగస్టు 31(మన్యం మనుగడ) మండలంలో బుధవారం వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. మండల కేంద్రంలోని రామాలయం ఏర్పాటుచేసిన వినాయకుడికి గుండాల సీఐ కరుణాకర్ దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనితోపాటు సుభాష్ నగర్, సుహార్షిత స్కూల్, గుండాల తండా లలో కొలువుదీరిన వినాయకుల వద్ద భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించారు
Navigation
Post A Comment: