మన్యం టీవీ, ఏటూరునాగారం :
ఈరోజు ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కిసాన్ సెల్ అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ మరియు జిల్లా అధ్యక్షులు నల్లెల కుమార స్వామి ఆధ్వర్యంలో కన్నాయిగూడెం మండలా కిసాన్ సెల్ మండల అధ్యక్షులుగా సర్వాయి గ్రామానికి చెందిన తాటి రాజబాబు ను మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగినది. మరియు ఉపాధ్యక్షులుగా ముప్పన పల్లి గ్రామానికి చెందిన అబ్బు రమేష్ మరియు లక్ష్మీపురం గ్రామానికి చెందిన నారాయణని సహాయ కార్యదర్శి గా నియమించడం జరిగినది ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి చందు వైఎస్ఎంపీపీ భాస్కర్ కో ఆప్షన్ నెంబర్ అప్సర్ భాషా గారు జాడీ రాంబాబు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: