- మానవత్వం చాటుకున్న టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్.
- కరోనాతో మరణించిన వ్యక్తికి దగ్గరుండి అంతిమ సంస్కారాలు నిర్వహించారు
మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామంలో పిట్టా నరసింహ అనే వక్తి కారోనతో మరణించడం జరిగింది వెంటనే సర్పంచ్ శ్రీమతి కోడి క్రిష్ణవేణి అక్కడికి వెళ్లి గ్రామపంచాయితి సిబ్బందితో బ్లీచింగ్ చల్లించడం జరిగింది అంతిమ సంస్కరాలకు ఎవరు ముందుకు రాకపోవడం తో తెరాస మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్ తానే స్వయంగా శవాన్ని పట్టుకొని ట్రాక్టర్ వేసుకొని వెళ్లి ఖననం చేసారు. ఈ కార్యక్రమంలో లో పంచాయతి సిబ్బంది వెంకన్న,మల్లూరు,సమ్మయ్య,వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: