మన్యం టీవీ మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, ములుగు జిల్లా మాల మహానాడు కర్రీ శ్యాంబాబు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులు మంచాల నాగేంద్ర బాబు ఆధ్వర్యంలో బుధవారం జెండా పండుగ ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో జిల్లా ఉప అధ్యక్షులు మోదుగు బాబు, మూగల రమేష్, మంగపేట గ్రామ కమిటీ అధ్యక్షులు నర్శింహా రావు,మండలం నాయకులు గంగెర్ల శ్రీను,తెలంగాణా మాల మహానాడు పత్రికా నాయకులు చెట్టిపెల్లి స్నేహకుమార్,అఖినేపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు చెట్టిపల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: