మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామంలో ఇటీవల కాలంలో మల్లెల యంకమ్మ అనే వృద్ధురాలి కొడుకు చనిపోవడం జరిగింది..
రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబం, తాను వృద్దురాలు
ఉన్న ఒక్క కొడుకు చనిపోవడం వల్ల జీవనం చాలా కష్టంగా మారింది దీన్ని తెలుసుకొని కొమరం భీమ్ ఆర్మీ సేవా దృక్పథంతో 50 కేజీల బియ్యం మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.ఈ మహాత్ కార్యక్రమం పాల్గొన్నవారు అధ్యక్షులు బాడిశా ఆదినారాయణ,ఉప అధ్యక్షులు పోనక ప్రశాంత్,ప్రధాన కార్యదర్శి చౌలం వేణు, సభ్యులు తొలంరామకృష్ణ,,చౌలం సాయిబాబు చౌలంసాంబశివరావు, వాసం శివ,గట్టిపల్లి నాని,కొమరం చంటి, ఎఱ్ఱ శ్రవణ్, గట్టిపల్లి అర్జున్ తదితురులు పాల్గొన్నారు
Post A Comment: