గుండాల అక్టోబర్ 27 (మన్యం మనుగడ) మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో పీసా గ్రామ సభ సర్పంచ్ కోరం శాంతయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ గ్రామ సభలో మద్యం దుకాణం కోసం అనుకూలంగా గ్రామ సభలో తీర్మానం చేశారు. ఈ గ్రామ సభ కు మొత్తం 238 మంది హాజరు కాగా 220 మంది అనుకూలంగా చేతులు ఎంతగా మరో 18 మంది వ్యతిరేకంగా చేతులెత్తారు మెజార్టీ సభ్యులు అనుకూలంగా ఉండడంతో గ్రామ సభ ఆమోదం తెలిపింది. ఈ ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మానాల ఉపేందర్, మాజీ ఎంపీటీసీ పెంటన్న వార్డు మెంబర్ బాల్య రాము, తదితరులు పాల్గొన్నారు
Navigation
Post A Comment: