మన్యం టీవి,హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్ రైతులు.. ఛలో ఢిల్లీ ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఛలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో హర్యానాలోని అంబాలా వద్ద ఉన్న శంబూ బోర్డర్ దగ్గర పంజాబ్ రైతులను పోలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహం తో ఆందోళనకారులు.. పోలీసు బారికేడ్లను గగ్గర్ నదిలోకి తోసివేశారు. ఆందోళన కారులను నికువరించడానికి రైతులను పోలీసులు వాటర్ కెనాన్లతో అడ్డుకున్నారు. పంజాబ్ నుంచి వస్తున్న రైతులు.. అంతర్ రాష్ట్ర శంబూ బోర్డర్ వద్ద భారీ సంఖ్యలో చేరుకున్నారు.
Navigation
Post A Comment: