మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం లోని కొండాయిగూడెం గ్రామంలో గురువారం అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం ఆమోదించి 71వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూల మాలలు వేసి ఘాన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తడకమళ్ళ ప్రభుదాస్ గ్రామ పెద్దలు. బొయిళ్ల. రమణయ్య,సోదిపోగు. లక్ష్మణరావు,బొయిళ్ల వెంకటేశ్వర్లు,కమ్మ కట్ల నరసింహారావు,బొయిళ్ల సత్యం,కమ్మ కట్ల సాయిబు, యూత్ నాయకులు. బొయిళ్ల రాజు,ఎల్లం దాసరి సతీష్,సోది పోగు నాగరాజు,బొయిళ్ల రాంబాబు,నాగేంద్రబాబు, సందీప్,మధు,హరిబాబు, చిన్ను,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: