సీఎం జగన్ తిరుమల పర్యటనలో స్వల్ప మార్పులు..
– ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంటకు ఢిల్లీ నుంచి నేరుగా రేణిగుంట ఎయిర్ పోర్టుకు జగన్..
– రోడ్డు మార్గాన తిరుమలకు సీఎం.. పద్మావతి అతిథి గృహంలో బస..
– సాయంత్రం 5.27కి అన్నమయ్య భవన్ నుంచి జగన్ వీడియో కాన్ఫరెన్స్..
– సాయంత్రం 6.15కి బేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్..
– రాత్రి 7.30కి శ్రీవారి గరుడ సేవలో పాల్గొననున్న సీఎం జగన్.
– 24న ఉదయం 6.15 గంటలకు శ్రీవారిని మరోసారి దర్శించుకోనున్న సీఎం జగన్..
– 24న ఉదయం 7 నుంచి 8 వరకు సుందరకాండ పఠనంలో పాల్గొననున్న జగన్..
– 24న ఉదయం 8.10కి కర్ణాటక చౌల్ట్రీ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న జగన్..
– 24న రాత్రి 10.20కి రేణిగుంట నుంచి గన్నవరం బయల్దేరనున్న సీఎం జగన్..
Post A Comment: