మన్యం న్యూస్, వాజేడు:
మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పలు గ్రామాలలో సీజనల వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు వహించాలి, మూఢనమ్మకాలు విడిచి పెట్టాలని, కళాకారుల బృందం చే కళప్రదర్శన నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...ములుగు జిల్లా కలెక్టర్, పిఓ ఏటూరు నాగారం ఆదేశాల మేరకు జిల్లాలోని పలు మండలాలలో కళాజాత ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి శాంతి శౌర్య, హెల్త్ సూపర్వైజర్ కోటిరెడ్డి, ఏఎన్ఎం ఛాయాదేవి, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
Post A Comment: