మన్యం న్యూస్,బూర్గంపాడు:
బూర్గంపాడు మండల బి అర్ ఎస్ యువజన అధ్యక్షుడు గోనెల నాని అధ్యక్షతన మండల అబ్జర్వర్ ఇన్చార్జ్ హర్ష నాయుడు ఆధ్వర్యంలో జరిగిన యువజన కమిటీ సమావేశంలో సానికొమ్ము రామచంద్రారెడ్డి ని గ్రామ యువజన కమిటీ అధ్యక్షుడిగా అలాగే ప్రధాన కార్యదర్శిగా అవినీడి రోహిత్ చౌదరి అలాగే సెక్రటరీగా చెంచలపు శ్రీకాంత్ మరియు ఐదుగురు వైస్ ప్రెసిడెంట్లుగా
బాదావత్ శంకర్,బొంత కిషోర్ ముదిగొండ సాయికిరణ్, ఉప్పరపల్లి మోహన్,
దేపంగి శ్రీనివాస్ అలాగే
జాయింట్ సెక్రటరీగా
బానోత్ విజయ్ , పోతినేని చందు, కొండపల్లి రాకేష్ ,మద్దిబోయిన కార్తీక్ , గోడేటిసుధాకర్
ఆర్గనైజింగ్ సెక్రటరీగా కందికొండారెడ్డి , కాటంశ్రీనివాస్ రెడ్డి , సోమునవనీత్ రెడ్డి,తూర్పాక శ్యామ్,అలాగే
అడ్వైజరీ కమిటీగా
ఎడమకంటి మణికంఠ రెడ్డి,బానోత్ భాస్కర్ ,దారా దినేష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి
మండల యువజన విభాగం మండల ఇంచార్జ్ హర్ష నాయుడు మండల యువజన అధ్యక్షులు గోనెల నాని ఆధ్వర్యంలో ముఖ్యఅతిథిగా మండల ప్రెసిడెంట్ గోపిరెడ్డి రమణారెడ్డి పాల్గొనగా వారితోపాటు మండల యువజన ప్రధాన కార్యదర్శి, ఎడమ కంటి సుధాకర్ రెడ్డి ,మండల యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్లు బోనం నాగిరెడ్డి, ఖాదర్ మండల యువనాయకులు సా రెడ్డి అశోక్ రెడ్డి సారపాక టౌన్ యూత్ ప్రెసిడెంట్ లక్ష్మీ చైతన్య రెడ్డి ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినారు. ఈ కార్యక్రమంలో మండల మండల తెరాస అధ్యక్షులు , రైతు సమన్వయ మండల అధ్యక్షుల బిజ్జం శ్రీనివాస్ రెడ్డి , మండల వైస్ ప్రెసిడెంట్ మొండెద్దుల వెంకటేశ్వర రెడ్డి ,గ్రామ శాఖ అధ్యక్షులు కాటం వెంకటరామిరెడ్డి, మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో యువత అధిక సంఖ్యలో పాల్గొని వీరిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
Post A Comment: