మన్యం న్యూస్ ,గుండాల: గిరిజనులకు వైద్య సేవలు అందించడంలో ఆర్.ఎం.పి వైద్యులు వసంతరావు ముందుండేవారని గుండాల మాజీ సర్పంచ్ కొమరం శాంతయ్య అన్నారు. ఆయన స్వగ్రామమైన పాలగుడంలో స్నేహితులు, శ్రేయోభిలాషులతో కలిసి వసంతరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. గిరిజనులకు రాత్రనకా ,పగలనక అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందించారన్నారు. అనంతరంగ్రామీణ వైద్యుల సంఘం ఆధ్వర్యంలో వసంతరావు కుటుంబానికి రూ.15వేళా ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో వసంతరావు మిత్రులు, గ్రామీణ వైద్యులు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: