మన్యం న్యూస్,అశ్వాపురం:
అశ్వాపురం మండలంలోని మండలం అమెర్ధ కాలనీ కి చెందిన జెట్టి సాహితీ( 17) సికిల్ సెల్ ఎనీమియా వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు.ఈ నేపథ్యంలో అశ్వాపురం లయన్స్ క్లబ్ సభ్యులు గురువారం రూ.6వేల ఆర్ధిక సహాయం అందజేసి మానవత్వం చాటుకున్నారు.ఈ కార్యక్రమంలో రిజినిల్ చైర్మన్ గంట రమేష్,క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రత్నాకర్, కమటం నరేష్ ,డిస్ట్రిక్ట్ కేబినెట్ మెంబర్ సుంకరి సురేందర్,క్లబ్ సభ్యులు సజ్జ శ్రీను,గద్దల రామకృష్ణ,మేకల భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: