CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దుప్పట్లు పంపిణి..

Share it:




మన్యం న్యూస్  , దుమ్ముగూడెం , నవంబర్ 7::

మండలంలోని కస్తూర్బా గాంధీ విద్యాలయంలో ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో కొదుమూరి శైలజ జ్ఞాపకార్థం 200 దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సొసైటీ నాయకులు మెట్ల పాపయ్య మాట్లాడుతూ ఆదివాసులకు అన్నివేళలా అండగా ఉంటూ ఆదివాసీల ఉన్నతికి సహాయ సహకారాలు అందిస్తున్న కొదుమూరి కుటుంబానికి ఆదర్శ సొసైటీ తరఫున కృతజ్ఞతలు అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఈసం వసంతరావు రిటైర్డ్ డిటిడిఓ, వెంకటేశ్వర్లు ఈ  ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్  అర్జున్, సీమల సూర్యనారాయణ, రాజు, పాఠశాల ప్రత్యేక అధికారిని శోభారాణి, దుమ్ముగూడెం ప్రధానోపాధ్యాయులు అపక శంకరు తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: