మన్యం న్యూస్, కరకగూడెం: కరకగుడెం మండల పరిధిలోని వట్టంవారి గుంపు గ్రామ పంచాయతీకి చెందిన సిద్ధి. నాగరత్నం గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతు మృతి చెందడంజరిగింది, దశదినకర్మలకు టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల సోమయ్య ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యాన్ని వితరణగ బాధిత కుటుంబానికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి పార్టి అండగా నిలుస్తుందని మనోదైర్యన్ని ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి బుడగం. రాము,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు, సర్పంచుల సంఘం అధ్యక్షులు పాయం.నర్సింహారావు,స్థానిక సర్పంచ్ అరెం.సాంబ-బిక్షపతి, తాటిగూడెం సర్పంచ్ కొమరం విశ్వనాధం,సీనియర్ నాయకులు వట్టం.చుక్కయ్య, ఎర్ర.వెంకటేశ్వర్లు,సోషల్ మీడియా అధ్యక్షులు చిట్టిమల్ల ప్రవీణ్,కోఆర్డినేటర్ రామటంకి పూర్ణ చంద్రశేఖర్,యువజన కార్యదర్శి సిద్ది.సునీల్,పులి సమ్మయ్య,దాసరి.సాంబయ్య, మలిపెద్ది.సాంబయ్య,హరీష్, రవి,కృష్ణ,రామ్మూర్తి,సురేష్, రాము తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: