మన్యం న్యూస్ ఇల్లందు నవంబర్19:- నవంబర్ 22,23 తేదీలలో సత్యనారాయణపురం లో జరిగే నాగుల్ మీరా దర్గా షరీఫ్ ఉర్షు ఉత్సవాలలో భాగంగా శనివారం రోజున మొదటిగంధం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జోలేపట్టి పిడికిిటి బియ్యం సేకరణ కార్యక్రమం జరిగింది. ఉర్శు ఉత్సవకమిటి సభ్యులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మేళ తాళాలు నడుమ కోలాహలంగా సత్యనారాయణపురం నుంచి నాగుల్ మీరా దర్గా వరకు సాగింది.
Navigation
Post A Comment: