మన్యం న్యూస్, కరకగూడెం: కరకగూడెం గ్రామానికి చెందిన వీర.ప్రభాకర్ గత సంవత్సరం అనారోగ్యంతో మృతి చెందగా మండలానికి చెందిన పురగిరి క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో పలువురు ఆర్థిక సహాయం అందజేయగా విషయం తెలుసుకున్న పాల్వంచ మాజీ జెడ్పిటిసి ఎర్రంశెట్టి.ముత్తయ్య మృతిని కుటుంబాన్ని పరామర్శించి ఐదువేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం జిల్లా అధ్యక్షులు తిప్పని.సిద్దులు,అంకిత ఉమామహేశ్వరరావు, మండల అధ్యక్షులు చిట్టి.వెంకటేశ్వర్లు, తిప్పని.శ్రీనివాసరావు వీర. నరసింహారావు,మైదా.బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: