మన్యం న్యూస్, మంగపేట.
మంగపేట మండలం రాజుపేట గ్రామం లో తెరాస పార్టీ నాయకులు ఎడ్లపల్లి నరసింహారావు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం గా రాజుపేట గ్రామ పంచాయతీకి ఫ్రీజర్ ను డొనేట్ చేశారు. ఈ కార్యక్రమంలో మంగపేట మండలం ప్రత్యేక అధికారి తుల రవి, ఎంపిడిఓ శ్రీధర్, పంచాయితీ కార్యదర్శి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు
Post A Comment: