మన్యం న్యూస్ : జూలూరుపాడు, నవంబర్ 16, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, వైరా శాసనసభ్యులు
లావుడ్యా రాములు నాయక్
తనయుడు ఐఆర్ఎస్ అధికారి తెలంగాణ రాష్ట్ర ఇన్కమ్ టాక్స్ కమిషనర్
లావుడ్యా జీవన్ లాల్ ను
నర్సాపురం ఎంపీటీసీ కాజా విజయ రాణి భర్త, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు, గ్రామ పాలకమండలి సభ్యులు కాజా రమేష్ బుధవారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
దళితుల అభివృద్ధి కోసం
ప్రతిష్టత్మాకంగా అమలు చేస్తున్న రెండవ విడత దళిత బందు పతకం అమలులో భాగంగా
పడమట నర్సాపురం గ్రామనికి చెందిన నిరుపేద దళితులకు "దళిత బందు" యూనిట్స్ ను అధికంగా కేటాయించేల ఎమ్మెల్యే తో మాట్లాడి మాకు సహకరించాలని కోరారు.
Post A Comment: