CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చేపపిల్లల పంపిణీ కార్యక్రమం

Share it:


మన్యం న్యూస్, ఇల్లందు, నవంబర్16:- చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం చెరువులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేప పిల్లల పంపిణి కార్యక్రమం జరిగింది. ఈ  కార్యక్రమం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య చేతులమీదుగా ప్రారంభించటం  జరిగింది.

ఈ కార్యక్రమంలో మత్య శాఖ AD, వెంకటేశ్వర్లు,సర్పంచ్ తాటి చుక్కమ్మ, వైస్ ఎంపీపీ ప్రమోద్, ఉప సర్పంచ్ కుర్ర అరుణ,పోటు రవి,తెరాసా నాయకులు తాటి బిక్షం,మూతి కృష్ణ, గాజీ, బోడా మంగీలాల్ నాయక్,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: