మన్యం న్యూస్, కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ,మల్కాజిగిరి ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో మంగళవారంకేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం కరకగూడెం ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల యువజన అధ్యక్షులు కునుసోత్.సాగర్,బీసీ సెల్ అధ్యక్షులు బైరిశేట్టి.రామరావు,షేక్ రఫీ,కొరగట్ల.విశ్వనాథం,చెన్నురి.నరసింహరావు,జాడి.మల్లేష్ కొండగోర్ల.సమ్మయ్య పాల్గొన్నారు.
Navigation
Post A Comment: