‘భారత్ జోడో యాత్ర’ చేపట్టిన రాహుల్ గాంధీపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో సెటైర్ వేశారు. ‘అమేథీలో సొంత పార్లమెంటు సీటును కూడా గెలవలేని అంతర్జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ఆశయాలను అపహాస్యం చేశారు. దేశ ప్రధానిగా కావాలని కలలుగంటున్న రాహుల్.. ముందుగా ప్రజలచే ఎంపీగా ఎన్నుకునేలా ఒప్పించాలి’ అంటూ ట్విట్టర్ లో విమర్శ చేశారు.
Navigation
Post A Comment: