మన్యం న్యూస్,హైదరాబాద్: టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి మంగళవారం ఔదార్యం ప్రదర్శించారు.వివరాలు ఇలా ఉన్నాయి.
మంత్రి కేటీఆర్ మునుగోడు ప్రచారం ముగించుకొని తిరిగి హైదరాబాద్ వస్తుండగా.. బైక్ పై వెళ్తున్న ఇద్దరు భార్యాభర్తలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇది గమనించిన మంత్రి కేటీఆర్ తన కారును ఆపి స్వయంగా తన కాన్వాయ్ వాహనంలో హైదరాబాద్ లోని హాస్పిటల్ కి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Post A Comment: