మన్యం న్యూస్ ,అన్నపురెడ్డిపల్లి :
చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలలాకు చెందిన విద్యార్థులు పై చదువుల కోరకు హైద్రాబాద్ సకాలంలో వెళ్ళడానికి, యువకులు వృత్తి రీత్యా ఇతర కారణాలకు వెళ్ళడానికి సరైన సమయానికి బస్ సౌకర్యం లేక ఇబ్బందులు పడాల్సి వస్తుందని శనివారం రెండు మండలలా చెందిన యువకులు, విద్యార్థులు పలు రాజకీయ నాయకులువయా చండ్రుగొండ, యర్రగుంట,వి యమ్ బంజర్ టూ హైదారాబాద్ (బి హెచ్ ఇ ఎల్) కు ప్రతీ రోజు రాత్రి సమయంలో సూపర్ లగ్జరీ బస్ సౌకర్యం కల్పించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తగూడెం నుంచి రామవరం వయా చండ్రగొండ, యర్రగుంట, వి యమ్ బంజార్ టూ హైదారాబాద్ (బి హెచ్ ఇ ఎల్)కు బస్ సౌకర్యం కల్పించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ని కోరారు.
Post A Comment: