మన్యం న్యూస్, మణుగూరు : మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో అన్ని ఆరోగ్య ఉప కేంద్రాల పరిధిలోని స్కూల్ లలో సోమవారం పిల్లలకు టీడీ వాక్సిన్ ఇవ్వడం జరిగింది. 10 నుండి 16 సంవత్సరాల పిల్లలకు ధనుర్వాతం, కోరింతదగ్గు రాకుండ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది దయామనీ, రాంప్రసాద్, నాగ జ్యోతి, జ్యోతి,ప్రభావతి, కృష్ణ వేణి విజయ కుమారి తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: