మన్యం న్యూస్,అశ్వాపురం:మండల పరిధిలో అక్రమంగా రేషన్ బియ్యం సేకరించి రవాణా చేస్తున్న ఓ ఆటోను విశ్వాసనీయ సమాచారం మేరకు అశ్వాపురం ఎస్ఐ సముద్రాల జితేందర్ దాడి చేసి పట్టుకుని కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో సివిల్ సప్లై డిటి సుంకర శ్రీనివాస్ ,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Navigation
Post A Comment: