మన్యం న్యూస్, బూర్గంపాడు(నవంబర్8): మండల కేంద్రం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల ప్రధాన కార్యదర్శి చల్లా వెంకట నారాయణ ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించరు. ఈ సందర్భంగా మండల నాయకులు కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా బి బ్లాక్ అధ్యక్షరాలు బర్ల నాగమణి. టౌన్ అధ్యక్షులు మందనాగరాజు, పాశికంట నాగ మురళి పూలగొండ ప్రభాకర్, భాగి వెంకట్రావు, మాదిశెట్టి లక్ష్మణరావు, గోనెల సడాలు, ఎస్కే చోటే, కువారపు వెంకటేష్, మహిళ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ మైపా మణి, పుట్టి లక్ష్మి,రాసమల్ల కమల,బాసిబోయిన పాపారావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: