- ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో మావోయిస్టుల ఘాతుకం..
- ఇన్ఫార్మర్ నేపంతో కొండాపురం గ్రామానికి చెందిన సబక గోపాల్ అనే వ్యక్తిని హత్య చేసిన మావోయిస్టులు
- పోలీసులకు ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు
- టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి ఎంతోమంది ఎన్కౌంటర్లో పేరుతో చంపించారని లేఖలో వెల్లడి
- ఎవరైనా ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తే ఎవరికైనా ప్రజా కోర్టులో శిక్ష తప్పదాన్ని వెల్లడి
- ములుగు జిల్లాలో డీజీపీ పర్యటించి 15 రోజులు గడపకముందే ఘటన
- ఏజెన్సీలో డిజిపి పర్యటించిన మరుక్షణం మావోయిస్టులు ఇన్ ఫార్మర్లను హత మారుస్తున్నారు
- గిరిజనుడిని మావోయిస్టులు హత్య చేయడంతో తాజా ఘటనతో ఏజెన్సీలో ప్రజలు బిక్కు బిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు
Navigation
Post A Comment: