రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య తగ్గింది. ఈఏడాది జనవరిలో విడుదల చేసిన ఓటర్ జాబితాతో పోలిస్తే ప్రస్తుతం 5,99,900 మంది ఓటర్లు తగ్గిపోయారు. అయితే వీరిలో ఎక్కువ మంది బోగస్ ఓటర్లే ఉన్నట్లు తేలింది. ఇక మొత్తం ఓటర్లు 2,95,65,669 మంది ఉండగా వీరిలో పురుషులు 1,48,61,100, మహిళలు 1,47,02,914, ఇతరులు 1655 మంది ఉన్నారు. ఇక తాజాగా కొత్త ఓటు హక్కు కోసం భారీగా దరఖాస్తులు రాగా మళ్లీ ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది
Navigation
Post A Comment: