మన్యంన్యూస్, ఆదిలాబాద్ :
కంది శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ లో ఈయన పేరు తెలియని వారు ఉండరు . కష్టంలో ఉన్నానని ఎవరైనా వస్తే చాలు మీకు నేను ఉన్నాను అంటూ అభయం ఇచ్చే మన ఆత్మీయులుగా అనిపిస్తారు. ఇది మాత్రమే కాకుండా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల మన్ననలు అందుకుంటున్నారు. ఆపదలో ఉన్నవారిని కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోని ప్రాణదాత అంబులెన్స్లు సమయానికి ఆస్పత్రులకు చేర్చుతూ ఆపద్భాండవుడిలా నిలుస్తున్నాయి , ఇప్పుడు అందరికి మరింత చెరువు అవ్వాలన్న సదభిప్రాయం తో ఈ నెల 13 న కంది శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయం లో రెడ్డి బంధువుల ఆత్మీయ సమ్మేళనం జరగనుంది . దీనికి రెడ్డి బంధువులందరూ ఆహ్వానితులే .
ఇప్పటికే ఆదిలాబాద్ రూరల్ మండలం తిప్ప గ్రామపంచాయతీ పరిధిలోని బోరింగు గూడా గ్రామస్తులు కంది శ్రీనివాస రెడ్డిని కలసి తమ సమస్యలు విన్నవించారు. తమ గ్రామంలో రోడ్డు సౌకర్యం లేదని కనీస మౌళిక సదుపాయాలు కరువయ్యాయని ఆయనకు చెప్పుకున్నారు . ఈ నెల 13 న జరిగే ఆత్మీయ సమ్మేళనం మరెందరికో స్ఫూర్తిగా మారనుంది అని అందరి నమ్మకం
Post A Comment: