CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా కలెక్టర్ ని కలిసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య...

Share it:


మన్యం న్యూస్, మణుగూరు నవంబర్ 21 మణుగూరు మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను  కలిశారు. రామచంద్రయ్యకి రావలసిన బెనిఫిట్స్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు,  బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, కూనవరం గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: