మన్యం న్యూస్, మణుగూరు నవంబర్ 21 మణుగూరు మండలానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య సోమవారం జిల్లా కలెక్టర్ అనుదీప్ ను కలిశారు. రామచంద్రయ్యకి రావలసిన బెనిఫిట్స్ గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వరరావు, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సకిని బాబురావు, కూనవరం గ్రామ బీసీ సెల్ అధ్యక్షులు బత్తుల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: