CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఫ్యాన్ కు ఉరేసుకొని వ్యక్తి ఆత్మహత్య.

Share it:


మన్యం న్యూస్, ఏటూరు నాగారం :

ఏటూరు నాగారం గ్రామానికి చెందిన కప్ప మల్లయ్య 55 సంవత్సరాలు గత కొంతకాలంగా టీవీ జబ్బుతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకురేసుకుని మృతి చెందారు.కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ తన ఇంట్లో ఉన్న ఫ్యానుకు మధ్యాహ్న సమయంలో ఉరివేసుకొని మృతి చెందినట్లు మృతుని భార్య తెలిపారు.మృతిని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏటూరు నాగారం ఎస్ఐ డి.రమేష్  తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: