మన్యం న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ,నవంబర్ 19.. మునుగోడు ఎన్నికల అనంతరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి విచ్చేసిన పినపాక నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు శనివారం రేగా యువసేన ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతించారు. స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి ప్రభుత్వ విప్ కార్యాలయం వరకు జై రేగా, జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ నాయకులు అన్వర్ రవి, తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: