CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వ్యవసాయ పొలాల పరిశీలన.. పంట దిగుబడి బాగానే ఉంది ఏడిఏ తాతారావు

Share it:


మన్యం న్యూస్,పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని టీ. కొత్తగూడెం పంచాయతీలో గల వ్యవసాయ పొలాలను మణుగూరు సబ్ డివిజనల్ ఏడిఏ తాతారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పొలాల దిగుబడి బాగానే వచ్చే అవకాశం ఉందని, మేలు రకమైన విత్తనాలను వాడడం రైతులకు కలసి వచ్చిందని తెలియజేశారు. వరి కోతలు ప్రారంభం అయ్యాయని, రైతులు మంచి లాభాలను పొందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు లక్ష్మణరావు , కేశవరావు, రైతులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: