CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమరవీరుల ఆశయాలు సాధించినప్పుడే నిజమైన నివాళి -గోకినేపల్లి ప్రభాకర్

Share it:


 మన్యం న్యూస్, అశ్వారావుపేట: మండల పరిధిలోని నందిపాడు గ్రామంలో శనివారం అమరవీరుల సంస్మరణ సభ దర్ముల శ్రీరాములు అద్యక్షతన జరిగింది. ఈ సభనుద్దేశించి సిపిఐ యంయల్ ప్రజాపంధా జిల్లాకార్యదర్శి వర్గసభ్యులు గోకినేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ భూమికోసం, బుక్తికోసం, ఈ దేశ విముక్తి కోసం వేలాది మంది విప్లవకారులు తమ అమూల్యమైన ప్రాణాలను తృణప్రాయంగా భావించి అర్ఫించారు. ఆ వీరుల ఆశయాలను సాదించినప్పుడే మనం వారికి అర్ఫించే నిజమైననివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కార్యదర్శి కంగాల కల్లయ్య, పార్టిడివిజన్ నాయకుడు వాసం బుచ్చిరాజు, మండల నాయకులు డి శ్రీరాములు కుంజా అర్జన్, పివైయల్ నాయకులు కారం మల్లేశ్, మెచ్చా సోమరాజు, కుర్సంరాజు తదితరులు పాల్గొన్నారు. 

Share it:

TELANGANA

Post A Comment: