మన్యం న్యూస్, అన్నపురెడ్డి పల్లి, నవంబర్ 09.. చండ్రుగొండ,అన్నపురెడ్డిపల్లి మండలాల ప్రజలకు సూదిర ప్రాంతాలకు ప్రయాణం చెయ్యాలంటే ఇబ్బంది కలగకుండా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సహకారంతో కొత్తగూడెం నుంచి హైదరాబాద్ (మియాపూర్ వరకు) ( వయా: రామవరం, చండ్రుగొండ, ఎర్రగుంట,వియం బంజర) బస్ సర్వీస్ ఏర్పాటు చేయడం జరిగిందనీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు బుధవారం తెలియజేశారు. ఈ సందర్భంగా ఈ నూతన బస్ సర్వీస్ ప్రతిరోజు రాత్రి ప్రారంభం అవుతున్నదని తెలిపారు.ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు తెలిపా
Navigation
Post A Comment: