మన్యం న్యూస్ ,అన్నపురెడ్డిపల్లి :మండల పరిధిలో ని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది.మహిళలు కోనేరులో పుణ్య స్నానాలు చేసి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి దర్శించుకున్నారు.
Navigation
Post A Comment: