CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ

Share it:


మన్యం న్యూస్ ,అన్నపురెడ్డిపల్లి :మండల పరిధిలో ని  శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున స్వామి ఆలయంలో సోమవారం కార్తీక పౌర్ణమి సందర్భంగా  భక్తులతో కిటకిటలాడింది.మహిళలు కోనేరులో పుణ్య స్నానాలు చేసి  ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి దర్శించుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: