CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భక్తి శ్రద్ధలతో,ఆంజనేయ స్వామి మాలధారణ.

Share it:


మన్యం న్యూస్, వాజేడు:
కార్తీక పౌర్ణమి రోజున ఆంజనేయ స్వామి మాలధారణలు చేయడం వల్ల శుభం జరుగుతుందని విశ్వసిస్తారు. ఈ నేపద్యంలో (41 రోజులు) ప్రతి రోజు ఆంజనేయ  స్వామి నామ స్వరంతో నియామనిష్టలతో పూజలు చేస్తారు. భజనలు, కీర్తనలతో, పడి పూజలు, తదితర ప్రత్యేక పూజలు చేస్తారని గురుస్వాములు తెలిపారు. కార్తిక పౌర్ణమి నుండి దాదాపు 150 మంది ఆంజనేయ  స్వామి మాలాధారణ ధరించినట్లు తెలిపారు. భజన మండపాల్లో ఇరుముడి కట్టు మొక్కును   కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్లి భజనలు చేస్తూ భక్తిని చాటుకున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: