మన్యం న్యూస్, దమ్మపేట, నవంబర్ 14 : దమ్మపేట మండలంలో అంకంపాలెంలో గల ఏపీఎస్ స్కూల్లో భారతదేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా వాడే వినోద్ కుమార్ నవ్య శ్రీ దంపతులు అంగనవాడి స్కూల్, ఏపీఎస్ అంకంపాలెంలో గల స్కూల్లో పుస్తకాలు, పెన్నులు విద్యార్థులకు ఉచితంగా అందజేయడంచేయడం జరిగింది. అనంతరం పైడి సాయి, వాడే వినోద్ మాట్లాడుతూ నెహ్రూ భారత దేశ తొలి భారతదేశ స్వతంత్ర పోరాట నాయకుడు చాచాజీ పండిత్ గా ప్రాచుర్యం పొందెన ఈయన రచయిత, పండితుడు, చరిత్రకారుడుగా, ప్రముఖ రాజకీయగా శాస్త్రవేత్తగా, ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాంగ విధానంలో సోషలిజం వైపు మొగ్గుచూపి రష్యాతో మైత్రికి ప్రాధాన్యం ఇచ్చారు, చైనాతో పంచశీల ఒప్పందం అలిగిన, ఒప్పందం అలీన విధానం ప్రతిపాదించిన త్రిమూర్తులతో నెహ్రూ ఒకరిగా ప్రసిద్ధి చెందారు. అంతేకాదు పంచవర్ష ప్రణాళికలను ప్రారంభించి దేశం ఆర్థికంగా ముందుకు వెళ్లేందుకు ఎంతగానో దోహదం చేశారు. ప్రధానమంత్రిగా నెహ్రూ, అందించిన విధానాలు మన దేశం ఆర్థికంగా బలపడడానికి నెహ్రూ దార్శనికత ముందుచూపు వల్లే ఇవి సాధ్యం అని విద్యార్థులకు నెహ్రూ గొప్పతనం
Navigation
Post A Comment: