మన్యం న్యూస్ ఇల్లందు నవంబర్19:- ఇటీవల కాలంలో రోడ్డుపమాదంలో మరణించిన ఇల్లందు సీఐ గన్మన్ కానిస్టేబుల్ కల్తీ వీరభద్రం కుటుంబసభ్యులను పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. మొదట వీరభద్రం చిత్రపటానికి నివాళులు అర్పించారు తదుపరి వీరభద్రం బార్య ప్రస్తుత సుదిమల్ల సర్పంచ్ కల్తీ పద్మతో మాట్లాడారు వారికి అన్ని రకాలుగా అండగా ఉంటానని బరోసా ఇచ్చారు. తర్వాత ఇటీవల ఇంటిపై రాళ్లదాడికి సంబంధించి విషయంలో ఇల్లందు మున్సిపల్ వెైస్ చైర్మన్ జాని నీ పరామర్శించారు అంతకుముందు కామేపల్లి మండలంలోనీ పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ పర్యటనలో వారివెంట జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఉన్నారు.
Navigation
Post A Comment: