CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైలు ఢీకొని యువకుడు మృతి..

Share it:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం: మండలంలోని గొల్లగూడెం గ్రామపంచాయతీ చింతిరియాల అడ్డరోడ్డుకి చెందిన కొణతాల శివ ( 32) ఆదివారం రాత్రి మణుగూరు నుండి సికింద్రాబాద్ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఢీకొని గొందిగూడెం గ్రామం దగ్గర మృతి. గతంలో అతని భార్య ఆత్మహత్య చేసుకుని మృతి. వీరికి ఒక బాబు

Share it:

TELANGANA

Post A Comment: