మన్యం న్యూస్, గుండాల: మండల కేంద్రంలో తూనికల కొలతల అధికారులు తనిఖీలు చేపట్టారు. రైతుల వద్ద నుండి కొంటున్న ధాన్యం కాటాలో అవకతవకలు పాల్పడుతున్నారని మన్యం న్యూస్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు వ్యాపారుల వద్ద తనిఖీలు చేపట్టారు. తూనికల కొలతలలో ఏవైనా ఆవు కథ ఒకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు
Navigation
Post A Comment: