ఆదిలాబాద్ :
ఆదిలాబాద్ పట్టణం న్యూహోసింగ్ బోర్డ్ కాలనీలో గల విట్టల్ రుక్మబాయి దేవి ఆలయంలో మెరు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన హరినామ సంకీర్తన భజన కార్యక్రమంలో బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పాల్గొన్నారు . పలువురు మెరు సంఘ సభ్యులు,భక్తులు,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు
Post A Comment: