మండలకాంగ్రెస్ అద్వర్యం లోపైడిగూడెం గ్రామానికి చెందిన 60కుటుంబాలకు గ్రామ పరిధిలోని ప్రభుత్వ భూమిసర్వేచేసి వెంటనే అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలని గురువారం తహశీల్దార్ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమం లో పైడిగూడెం ప్రజలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మాజీ మండల కాంగ్రెస్ అధ్యక్షులు బైరెడ్డి సీతారామరావు ,శిరపు అప్పలరెడ్డి మాజీ సర్పంచ్ కంగళ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
Navigation
Post A Comment: