ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఈ కేసులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే సిట్ నోటీసులపై స్టే విధించాలని బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. బీజేపీ పిటిషన్ పై శనివారం విచారణ చేపట్టిన హైకోర్టు ఈ పిటిషన్ ను తోసిపుచ్చింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు మాత్రం సంతోష్ ను అరెస్ట్ చేయొద్దని కోర్టు ఆదేశాలు ఇచ్చింది.
Navigation
Post A Comment: