మన్యం న్యూస్, దమ్మపేట, నవంబర్ 13 :
దమ్మపేట మండలం చలమప్పగూడెం గ్రామానికి చెందిన పాయం కృష్ణవేణి,కుమారుడు పార్ధు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతు ఆసుపత్రికి వెళ్లడానికి కనీస ఖర్చులు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం సర్పంచ్ నరసింహారావు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు వారి ఆరోగ్యం పట్ల ఆరాధిసి మీకు అండగా నేనున్నానని హామీ ఇచ్చి వారికి 10,000/- రూ ఆర్థిక సహాయం అందజేయడమే కాకుండా మెరుగైన వైద్యం కొరకు ఏర్పాటు చేస్తానని వారికి తెలియజేశారు
Post A Comment: