CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రైతులను మోసం చేస్తున్న దళారుల పై చర్యలు తీసుకోవాలి : తుడుం దెబ్బ మండల కార్యదర్శి వెంకటేశ్వర్లు

Share it:


మన్యం న్యూస్, గుండాల : నవంబర్ (13) గుండాల మండలంలో రైతులను మోసం చేస్తున్న దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి చింత వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఈ సం సాంబయ్య డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో రైతుల వద్ద నుండి మోసపూరితంగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారని అన్నారు. 60 కేజీల టిక్కికి 9 కేజీలు అదనంగా దోచుకుంటున్నారని వారు అన్నారు. రైతులను నట్టేట ముంచుతున్న దళారి వ్యవస్థ పై అధికారులు దృష్టిచారించి అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వజ ఎర్రయ్య, ఈసం శ్రీను, గోవింద నరసింహారావు, ప్రభాకర్, మహేందర్, జోషి , రమేష్ , మల్లయ్య, సత్యం తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: