CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దేనికైనా రెడీ.. ప్రశ్నిస్తూనే ఉంటా బిజెపి నేత కంది శ్రీనివాస‌రెడ్డి

Share it:



ఆదిలాబాద్ :

  భారత ప్రధాని మోడీ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న నేపథ్యంలో వారి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు, అనంతరం జోగు రామన్న చేస్తున్న అక్రమాల గురించి మండిపడ్డారు. పింఛన్లు, లోన్లు, స్కాలర్షిప్, రేషన్ కార్డులు, దళితబంధు ఏవి ఇప్పటి వరకు అమలు కాలేదు అని డబుల్ బెడ్రూం ఇళ్లని అర్హులైన ఎంత మందికి ఇచ్చారో అనే అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధామా అని సవాల్ విసిరారు.బీజేపీ నాయకులు కంది శ్రీనివాస రెడ్డి పై ఎన్ని నిందలు వేసిన, కేసులు పెట్టిన,వ్యక్తిగత దూషనలు చేసిన కంది శ్రీనివాస రెడ్డి  ప్రజల గొంతుకై ప్రశ్నిస్తూనే ఉంటాను, పోరాడుతూనే ఉంటాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.


Share it:

TELANGANA

Post A Comment: